Janasena Candidate | ఏపీలో జరుగనున్న అసెంబ్లీ(Assembly), లోక్సభ(Loksabha) ఎన్నికలకు సమయం ఆసన్నమయ్యే కొలది ఆయా ప్రధాన పార్టీలు పెండింగ్లో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నారు.
Machilipatnam | మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీని వీడి జనసేనలో చేరడంతో ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనే ఉత్కంఠ ఏర్పడింది. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్బాబును మచిలీపట్నం నుంచి లోక్సభ అభ్యర్థిగా