‘వెళ్లొస్తా నాన్న.. బై బై’ అని కుమారుడికి చెప్తూ ఇంటి బయటకు వచ్చిన తండ్రి తన ఆటో ట్రాలీలో కూర్చున్నాడు. ట్రాలీని వెనక్కి తీస్తుండగా.. ఆ వెంట బుడిబుడి అడుగులు వేస్తూ వచ్చిన 13 నెలల కొడుకు ఆ చక్రాల కిందే పడి నల�
హుజూరాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామ సమీపంలోని కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై ఆదివారం ఐస్ క్రీమ్ ఆటో ట్రాలీని గుర్తు తెలియని లారీ వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాలీ బోల్తా పడింది. ఈ సంఘటనలో డ్
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. బాచుపల్లి పోలీసుల కథనం ప్రకారం.. షాపూర్నగర్ నివాసి శివకుమార్ (33) అత్తాపూర్లోని ఓ బేకరీలో పని చేస్తున్నాడు.
Gunman | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇల్లందు పట్టణంలోని కరెంటు ఆఫీస్ సమీపంలో ఆటో ట్రాలీ, బైక్ ఢీకొన్నాయి.