కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో సమ్మెకు దిగుతామని ఆటో డ్రైవర్లు, ఓనర్ల జేఏసీ నాయకులు హెచ్చరించారు. హామీల అమలును డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆ
నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడే ఇలాంటి ముఖ్యమంత్రిని చరిత్రలో చూడలేదని, ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు వరాలు కురిపించి గెలిచాక ఆటో డ్రైవర్ల జీవితాలను బుగ్గిపాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఆ
తెగించి.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కి పోతున్నదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమాని ఆటో డ్రైవర్లకు ఆత్మహత్యలే శరణ్యంగా మారిందని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ పేర్కొన్నారు.