‘కాంగ్రెస్ నిరంకుశ విధానాలు నశించాలి.. డ్రైవరన్నల ఆత్మహత్యలపై స్పందించాలి.. ఉచిత బస్సు స్కీంతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15వేలు చెల్లించాలి. ప్రభుత్వం స్పందించకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కాం
ఈనెల 30న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహించనున్నట్లు వరంగల్ ఉమ్మడి జిల్లా ఆటోడ్రైవర్స్ జేఏసీ చైర్మన్ ఎండీ అంకుషావలి, ఉమ్మడి జిల్లా జేఏసీ గౌరవ అధ్యక్షుడు చిర్ర రమేశ్గౌడ్ తెలిపారు. మంగళవార