షాబాద్ : ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలైన సంఘటన షాబాద్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దవేడు గ్రామానికి చెందిన ఎనిమిదిమంది శుక్రవారం �
వివాహ వేడుక | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు వద్ద ఆటో నుంచి పడి నలుగురు మృతిచెందారు.