కవిత్వం మనిషిని మృదువుగా పలకరిస్తుంది. కళాత్మక వ్యక్తీకరణను పరిచయం చేస్తుంది. జీవితాన్ని సౌందర్యీకరిస్తుంది. ప్రతి కవికీ ఓ పుట్టుక ఉంటుంది. తనదైన నేపథ్యం ఉంటుంది. జీవితానుభవ సంపద కవిత్వంలోకి తొంగి చూస్�
కథల పొదరిల్లు ఊహలకు రెక్కలు తొడిగి కథల సాగు చేస్తారు కొందరు. అనుభవాలను అక్షరీకరించి కథలుగా ఆవిష్కరిస్తారు ఇంకొందరు. రచయితలు ఏ మార్గాన్ని ఎంచుకున్నా.. వాస్తవికతకు దగ్గరగా ఉన్న కథలే పాఠకులను అలరిస్తాయి. ‘�