తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా దిగ్గజ సంస్థ ‘ఒరికా’ ప్రతినిధులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ‘ఆస్బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025’లో కీలకోపన్యాసం
Gold ship | అది బంగారు నౌక..! ప్రపంచంలో బంగారంతో తాపడం చేసిన తొలి నౌక..! సామాన్యులు ఈ నౌకలో కాలు కూడా పెట్టలేరు. ఎందుకంటే ఈ నౌకలో ప్రయాణం చాలా ఖరీదు. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించాల్సిందే. ఇంతకూ ఆ నౌకను ఎవరు తయారు చేశ�