కోడలి మరణవార్త విని అత్త గుండె ఆగిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరూ ఒకేరోజు మృతిచెందిన ఘటన ఎల్లారెడ్డి మండలంలోని రుద్రారం గ్రామంలో విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Crime news | అత్తతో గొడవపడిన అల్లుడు ఆమెను దారుణంగా హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదకర సంఘటన కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.