దేశంలోని మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ కింద ఉన్న ఆస్తులు (ఏయూఎం) తొలిసారిగా రూ.50 లక్షల కోట్ల మార్క్ను దాటాయి. 2023 డిసెంబర్లో ఇవి రూ.50.77 లక్షల కోట్లకు చేరాయి. నవంబర్లో ఫండ్స్ ఏయూఎం రూ.49.04 కోట్లు. ఫండ్స్ నిర్వహి�
దేశీయ బీమా వ్యాపార రంగంలోకి మరిన్ని సంస్థలు రాబోతున్నాయి. సుదీర్ఘకాలం తర్వాత దాదాపు మరో 20 బీమా సంస్థల దరఖాస్తులను పరిశీలిస్తున్నట్టు ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాశిష్ పాండా తెలిపా
హైదరాబాద్కు చెందిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సేవల సంస్థయైన ఐకేఎఫ్ ఫైనాన్స్ మరో మైలురాయిని సాధించింది. సేవలు ఆరంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.2 వేల కోట్లకు పైగా రుణాలు ఇచ్చింది.