మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్బీఎల్)కు చెందిన రూ 110 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అటాచ్ చేసింది.
పరిశ్రమలో పనిచేస్తున్న ఓ కార్మికుడి చేతి మణికట్టు తెగిపడింది. నలగండ్ల సిటిజన్స్ ఆస్పత్రిలో అతడికి ఆర్థోపెడిక్ వైద్య బృందం అరుదైన శస్త్ర చికిత్సను చేసి అతికించారు. సిటిజన్స్ ఆస్పత్రి సీనియర్ ఆర్థో�
ఎంఎల్ఎం స్కామ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్వే ఇండియా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన రూ 757.77 కోట్ల విలువైన ఆస్తులను మనీల్యాండరింగ్ కేసులో ఈడీ అటాచ్ చేసింది.