ఉయ్ఘర్ ముస్లింలతోపాటు ఇతర మైనారిటీలను హింసించడానికి చైనా ప్రభుత్వం జిన్జియాంగ్ ప్రావిన్స్లో 240 నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నప్పటికీ, నిర్బంధ కేంద్రాల సంఖ్యను తగ
బ్రిటన్ తర్వాత ఇప్పుడు న్యూజిలాండ్ ప్రభుత్వం.. చైనాకు వ్యతిరేకంగా గలమెత్తింది. చైనాలో ఉయ్గార్ ముస్లింలపై జరిగిన దారుణాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు