వర్ని : దళితులు, గిరిజనుల పట్ల ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం వర్ని మండల కేంద్రంలో దళిత సంఘాలు, గిరిజన నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అట్రాసిటి కేసును కించపరుస్తూ అరవింద�
భీమ్గల్: భారత రాజ్యాంగాన్ని కించపర్చే విధంగా మాట్లాడిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ దిష్టిబొమ్మను నిజామాబాద్ భీమ్గల్ పట్టణ కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు.ఈ