రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతున్నది. దీనికితోడు వాతావరణ కాలుష్యం ఉండనే ఉన్నది. ఈ పరిస్థితులు మనుషులనే కాదు పెట్స్ను కూడా ఇబ్బందిపెడుతుంటాయి. తమ కష్టం చెప్పుకోలేని ఈ మూగజీవాల కదలికలను బట్టి వాటికేం సమస�
హైదరాబాద్ మహా నగరంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. దక్షిణ భారతదేశంలో అత్యంత కాలుష్య మెట్రో నగరంగా మారిందని గ్రీన్ పీస్ ఇండియా తాజా అధ్యయనంలో వెల్లడైంది.
మండలంలోని గిరిజన తండాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. తండాలు, గ్రామాల్లో దోమల బెడదతోపాటు వాతావరణ కాలుష్యం కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులు దగ్డు, జలుబు, టైఫాయిడ్, మలేరియా జ్వరాల బారిన పడుతున్నారు.
గ్రామాలకు పచ్చనిహారాన్ని తొడిగినట్లు, పుడమి తల్లి పచ్చదనంతో పులకరించినట్లు మండలంలోని ఏ గ్రామం చూసినా హరితవర్ణంతో కళకళలాడుతున్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం మొక్కల పెంపకంపై దృ