రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు కుల సంఘాలకు,సామాజిక సంస్థలకు ఆత్మగౌరవ భవన నిర్మాణాల కోసం ప్రభుత్వ భూమిని కేటాయించింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మహారాష్ట్ర మండల్ సంస్థకు కూడా ఉప్పల్ భగా�
రాష్ట్రవ్యాప్తంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యజ్ఞ మహోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించడంతోపాటు రూ.10లక్షల నిధులను విడుదల చేసింది.