ఏటీఎంలకు నగదు సరఫరా చేసే క్యాష్ వాహన డ్రైవర్ రూ.17 లక్షల నగదుతో పరారైన సంఘటన మంగళవారం ఐఎస్ సదన్ పీఎస్ పరిధిలో కలకలం రేపింది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సాయిప్రకాశ్గౌడ్ కథనం ప్రకారం.. ఎస్బీఐ బ్యాంక్
దేశ వ్యాప్తంగా పలు ఏటీఎంలలో నగదు నిండుకుంటున్నది. నగదు లభ్యతలో భారీ కొరత కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతున్నదని ఏటీఎంల నిర్వాహకులు, నగదు రవాణా సంస్థలకు ప్రాతినిధ్యం వహించే ద కాన్ఫిడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస�
నాగ్పూర్ : ఓ వ్యక్తి నగదు విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లాడు. కానీ ఆయన కోరుకున్న నగదు కంటే ఐదు రెట్లు అధికంగా నగదు విత్ డ్రా అయింది. దీంతో ఆశ్చర్యపోయిన సదరు వ్యక్తి.. మళ్లీ అదే ప్రయత�
న్యూఢిల్లీ, డిసెంబర్ 31: కొత్త సంవత్సరం తొలిరోజు నుంచే ఏటీఎం ఛార్జీలు పెరగనున్నాయి. అనుమతించిన ఉచిత లావాదేవీలకంటే మించి ఏటీఎంలను ఉపయోగిస్తే జనవరి 1 నుంచి లావాదేవీకి రూ.21 చొప్పున (జీఎస్టీ అదనం) బ్యాంక్లు వ�