రుపేద ఉపాధిహామీ కూలీల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మీయ భరోసాను నిధుల కొరత వేధిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భూములేని నిరుపేద ఉపాధిహామీ కూలీలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని హ�
కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనమైన పలు శివారు గ్రామాల్లోని ఉపాధి కూలీలకు (NREGA Workers) రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మీయ భరోసా అంతేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా గ్రామాల్లో రెండు నెలల క్రితమే ఉపా�
రైతు కూలీలకు నిర్వచనం ఏమిటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గ్రామీణ ప్రాంతాల్లోని వారే రైతు కూలీలా, మున్సిపాలిటీల పరిధిలో ఉండే వారు కాదా అని నిలదీసింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు తీ