పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో చేరేందుకు సమయం ఆసన్నమైంది. 2026-27 విద్యా సంవత్సరానికి గా నూ ఈనెల 14వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో విభిన్న కోర్సులు ఉన్నాయి.
రాష్ట్రంలోని ఐటీఐలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)లో అడ్మిషన్లకు ఆసక్తి గలవారు https:// iti.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని ఉపాధి కల్పనశాఖ జేడీ ఎస్వీకే నగేశ్ తెలిపారు.