IND vs ENG : భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్(England) మూడు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన ఓలీ పోప్(1) స్లిప్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి...
నేడు ముస్తాక్ అలీ టోర్నీ ఫైనల్ న్యూఢిల్లీ: ఐపీఎల్ మెగా వేలానికి ముందు యువ ఆటగాళ్లు ప్రతిభ చాటుకునేందుకు చక్కటి వేదికగా ఉపకరించిన దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తుది అంకానికి చేరింది.