గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించి, ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట గ్ర�
MLC Vijayashanti | మా ఉద్యమకారులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి చేసి ఉంటే.. మనం కదా చెప్పాం. ఉద్యమకారులకు ఇల్లు, పెన్సన్ ఉద్యోగం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ మనమే చెప్పాం కదా. అవన్నీ మొదటి ప్రాధాన్యత ఇచ్చి ము�
వాన కాలం సీజన్ ప్రారంభమైంది. ప్రభుత్వం ముందస్తు పంటలు వేయాలని విస్తృతంగా ప్రచారం చేస్తుంది. కానీ పెట్టుబడి సాయం మరిచినట్లుంది. నిరుడు వానకాలంలో రెతు భరోసా ఇవ్వలేదు. యాసంగిలో మొక్కబడిగా కొంత మందికే వేశా