Earthquake | అసోంలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. డర్రాంగ్ పట్టణంలో ఉదయం 7.54 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5 గా నమోదైంది.
By polls | దేశవ్యాప్తంగా ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత పరిధిలో మూడు లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది.
గువహటి : బీజేపీలో ఇతర పార్టీల నుంచి చేరికలు కొనసాగుతాయని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రూప్జ్యోతి కుర్మి కాషాయ పార్టీలో చేరడాన్ని ఆయన స్వాగతించారు. ప్ర
మీ అమ్మకు చెప్పు.. ఏదో ఒక రోజు నేను సీఎం అవుతా.. కచ్చితంగా సీఎం అయి చూపిస్తా.. అని 30 ఏండ్ల క్రితం చెప్పిన ఓ వ్యక్తి.. ఇప్పుడు నిజంగానే ముఖ్యమంత్రి అయ్యారు. తన భార్యకు ఆనాడు చెప్పినట్లే ఇవ్వాల సీఎం అయ్యారు
అస్సాంలో అఖిల్ గొగోయ్ ఘనత శివ్నగర్, మే 3: ఎన్నికల్లో గెలవాలంటే డబ్బు కావాలి. మందీమార్బలం కావాలి. ఓటేయండని ఒకటికి రెండుసార్లు బతిలాడాలి. కానీ, అస్సాంలో అఖిల్ గొగోయ్ ఇవేవీ చేయకుండా ఎన్నికల్లో గెలిచారు
నెగెటివ్| అసోంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇందులో భాగంగా నెగెటివ్ రిపోర్ట్ ఉన్నప్పటికీ బయటి రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని ఆదేశా
బెంగాల్లో 80%, అస్సాంలో 77% పోలింగ్పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలుఅస్సాంలో ప్రశాంతంకోల్కతా, మార్చి 27: దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో తొలి అంకం ప్రశాంత�