Exams | రాబోయే పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని కామారెడ్డి జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ బలరాం కోరారు.
కొండగట్టు అంజన్న ఆలయానికి వేలం పాటల్లో భారీ ఆదాయం సమకూరింది. సన్నిధానంలో భక్తులకు అవసరమయ్యే 13 రకాల దుకాణాల నిర్వహణ కోసం బహిరంగ వేలం పాట కం షీల్డ్ టెండర్, ఈ- టెండర్ ప్రక్రియ నిర్వహించగా 3.88 కోట్లు వచ్చాయి
రంగల్ నగరంలో నిర్మించిన దేవాదాయ శాఖ భవనం (ధార్మిక భవన్) ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, మేడారం సమ్మక్క-సారలమ్మ ఈవో, దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ విభాగం కా�