బంగారం, డబ్బు కోసం చివరికి చనిపోయిన తల్లికి అంత్యక్రియలు నిర్వహించకుండా రెండు రోజులు ఫ్రీజర్లో ఉంచి మూడోరోజు ఆస్తి పంపకాలు ముగిసిన తర్వాతే కర్మకాండలు పూర్తి చేశారు. అత్యంత హేయమైన ఈ ఘటన సూర్యాపేట జిల్ల�
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందువారిగూడెంలో అనాగరిక చర్య చోటుచేసుకున్నది. ఆస్తుల పంపకాల్లో వివాదం తలెత్తడంతో తల్లికి అంత్యక్రియలు చేయకుండా కొడుకు, కూతుళ్లు వదిలేశారు.
భద్రాద్రి కొత్తగూడెం : ఆస్తి పంపకాల తగాదాల నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో అన్నపై తమ్ముడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో అన్న తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన భద్రాద్రి