30% కమీషన్ వసూళ్లపై అసెంబ్లీ బుధవారం అట్టుడికింది. తమ వద్ద 20% కమీషన్లు వసూలు చేస్తున్నారంటూ సాక్షాత్తు సచివాలయంలోనే కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తున్నారని, ఏ పని కావాలన్నా 30% చెల్లించుకోవాల్సి వస్తున్నదంట�
AP Minister Jogi Ramesh | జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్పై ఏపీ మంత్రి జోగి రమేశ్(Jogi Ramesh) విరుచుకుపడ్డారు. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తులు కలుపుకోవడాన్ని తప్పుపడుతూ తీవ్ర విమర్శలు చేశారు.