ఖమ్మం నగరంలో లైంగిక దాడికి గురైన బాధిత బాలికకు, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు కలెక్టర్ దివాకరకు శనివారం
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థినిపై నలుగురు బాలురు ఆదివారం అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఘజియాబాద్లోని ఓ హౌసింగ్ సొసైట�
20 ఏండ్ల జైలు శిక్ష | ఎనిమిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితునికి 20 సంవత్సరాల జైలు శిక్ష, నాలుగువేల జరిమానా విధిస్తూ పోక్సో కేసుల ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది.