అక్రమ వలసదారులు ఆధార్ కార్డులను పొందకుండా నిరోధించేందుకు 18 ఏండ్లు పైబడిన వారికి ఆధార్ కార్డులు జారీ చేయకూడదని తన మంత్రివర్గం నిర్ణయించిందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శనివారం తెలిపారు.
Pahalgam attack | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) లో మరణించిన వారి కుటుంబాలకు అసోం (Assam) ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ మేరకు అసోం కేబినెట్ (Assam cabinet) మంగళవారం తీర్మానం చేసింది.