ప్రతిష్ఠాత్మక ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత ప్లేయర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన మహిళల 4X 100 రిలేలో తమన్నా, అక్షయ, నయన కొకరే, అభినయతో కూడిన భారత బృందం (45.36సె) కాంస్య పతక�
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో సిద్ధార్థ్ చౌదరి పసిడి పతకం చేజిక్కించుకున్నాడు. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ టోర్నీ షాట్పుట్లో సిద్ధార్థ్ అదుర్స్ అనిపించాడు.