కొత్త సీజన్ను భారత షూటర్లు ఘనంగా ఆరంభించారు. ఢిల్లీలోని కర్ణిసేన షూటింగ్ రేంజ్లో బుధవారం నుంచి మొదలైన ఆసియా రైఫిల్, పిస్టోల్ చాంపియన్షిప్లో మొదటిరోజే పతకాల పంట పండించారు. హైదరాబాదీ యువ షూటర్ ఇష�
భద్రతా కారణాల దృష్ట్యా ఐసీసీ టీ20 ప్రపంచకప్ను భారత్లో ఆడేందుకు తమ జట్టును ఆ దేశానికి పంపబోమని మంకు పట్టు పట్టి టోర్నీ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్.. తమ దేశ షూటర్లను మాత్రం ఇక్కడ ఆడేందుకు అనుమతినిచ్చింది.