ఈ ఏడాది చైనా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలకు తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగైసి ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న మెగాటోర్నీ కోసం అఖిల భారత చెస్ సమాఖ్య ఆదివారం 10 మ
ఇండోనేషియా బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ 12వ ర్యాంకర్ భారత షట్లర్ లక్ష్యసేన్ పోరు ముగిసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో లక్ష్య సేన్ 21-15, 10-21, 13-21 స్కోరుతో ఆసియా గేమ్స్ చాంపియన్, మూడో ర్యాంకర్ జొనా