పచ్చని ప్రకృతి ఒడిలో భాగ్యనగరానికి అతి సమీపంలో సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ పక్కన తెలంగాణ పండరీపురంగా వాసికెక్కిన మర్కూక్ పాండురంగ ఆశ్రమం 9 దశాబ్దాలుగా అశేష భక్తుల ఆపన్నక్షేత్రంగా విరాజిల్లుత�
ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా లోయర్ ట్యాంక్బండ్లోని కనకాల కట్టమైసమ్మ ఆలయం వద్ద తెలంగాణ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కుమ్మరుల బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది.