మండలంలోని చిట్కుల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించాలని రైతు లు బుధవారం రాస్తారోకో, నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని,
యాసంగి ధాన్యం వేలం ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. టెండర్లలో బిడ్డర్లు వేసిన ధరలకు సీఎం రేవంత్రెడ్డి ఆమోదం తెలిపినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
యాసంగి ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ రవినాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా అధికారుల సమీకృత కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. నవంబర్ మొదటి వారం�