హాజీపూర్ మండలంలోని వేంపల్లి, ముల్కల్ల, రాపల్లి, దొనబండ గ్రామాల మీదుగా వెళ్లే జాతీయ రహదారి- 63 అస్తవ్యస్తంగా మారింది. వేంపల్లి శివారు నుంచి రోడ్డుకు ఇరువైపులా ముళ్లు, చెట్ల పొదలు రాకపోకలకు అడ్డుగా మారి రహద�
మున్సిపాలిటీలో మంగళవారం పొగమంచు కమ్ముకున్నది. తెల్లవారుజాము నుంచి ఉద యం 9 గంటల వరకూ పొగమంచు దట్టంగా ఉన్నది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా రాకపోకలు సాగించారు.
చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్, సింగపూర్ దేశాల నుంచి భారత్కు వచ్చే విమాన ప్రయాణికులు ఆర్టీ-పీసీర్ నెగటివ్ రిపోర్ట్ను విధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను వచ్చే వారం నుంచి అమలు చేస�