తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అంటే మహిళలకే ఉచిత బస్సు ప్రయాణం కాదని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు అన్నారు. బీ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవానికి పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. డీజీపీ అంజనీకుమార్ నేతృత్వంలో సిటీ పో