Minister KTR | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నిర్వహణకు హిందీ, ఇంగ్లిష్ భాషలను ప్రామాణికం చేయడం వల్ల కోట్లాది మంది హిందీయేతర నిరుద్యోగులు నష్టపోతున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. కేంద్ర ప్రభ�
ఒకప్పుడు చెరువులు, కుంటల్లో నీరు చేరి నిండేంత వరకు తెలిసే పరిస్థితి ఉండేది కాదు. కానీ అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీతో నాలాల్లో నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతున్నది. వరద నీ�
దసరా పండగ సందర్భంగా ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపడంపై దృష్టి సారించింది. ఈనెల 24 నుంచి వచ్చే నెల 7 వరకు దసరా స్పెషల్ బస్సులను నడుపాలని ఆర్టీసీ అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్టీసీ �