నవనాథపురం ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధికి చిరునామాగా నిలుస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి నేతృత్వంలో పల్లెలు కొత్తరూపు సంతరించుకున్నాయి. నియోజకవర్�
మండలంలోని దోంచంద గ్రామంలో గురుంవారం నిర్వహించిన ఓ శుభకార్యంలో భోజనం వికటించి 20 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం అర్మూర్ పట్టణంలోని ఓ వ్రైవేటు దవాఖానకు తరలించారు.