చైనాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-2 పోటీలలో ఇద్దరు భారత కాంపౌండ్ ఆర్చర్లు సెమీస్కు అర్హత సాధించారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో రిషభ్ యాదవ్, మహిళల కేటగిరీలో మధుర సెమీస్ చేరారు.
చైనా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2 టోర్నీలో భారత మహిళల, పురుషుల కాంపౌండ్ జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఒజాస్ దియోతలె, అభిషేక్ వర్మ, రిషబ్ యాదవ్తో కూడిన భారత ఆర్చరీ త్ర�
పారిస్ ఒలింపిక్స్కు ముందు భారత మహిళల ఆర్చరీ టీమ్ సత్తాచాటింది. ఆర్చరీ ప్రపంచకప్ మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో వెన్నెం జ్యోతిసురేఖ, అదితి స్వామి, పర్నీత్కౌర్తో కూడిన భారత త్రయం పసిడి పతకంతో మెరి�