Jagadevpur | సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో కొత్త రాతియుగానికి చెందిన ఆదిమానవుల ఆవాసం ఆనవాళ్లు గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యుడు ప్రణయ్కుమార్
Koduru | మహబూబ్ నగర్ జిల్లా కోడూరుకు వెయ్యేళ్ల చరిత్ర ఉందని పురావస్తు శాఖ పరిశోధకుడు, ప్లచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. ఇందుకు అక్కడి శిల్పాలే సజీవ సాక్ష్యమని
కైరో: ఈజిప్టు అంటే ప్రాచీన నాగరికత. ఎన్నోవేల మమ్మీలు, వందల పిరమిడ్లు ఆ దేశ ప్రత్యేకత. అయితే తాజాగా ఓ నగరమే బయటపడింది. వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ ప్రాంతంలో ఈ నగరం ఉన్నట్టు ఈజిప్టు పురావస్తుశాఖ తెలిపింది. లక్షర్ సమ�