వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్నగర్ శివారులో కాకతీయుల చారిత్రక ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. ఇప్పటికే మట్టి కోట మాయం కాగా శివాలయం శిథిలావస్థకు చేరింది. పాలకులు, అధికారుల పట్టింపులేమితో భవిష్య�
రామప్ప దేవాలయంతో పాటు చుట్టు పక్క న సుమా రు 18 ఉపాలయాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన ఆలయంతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటుచేసిన లోపల ఆలయాలను కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి.
నీరు ఈ భూమ్మీద ప్రతి జీవికి ప్రాణం పోసింది. మట్టికి ప్రాణం పోసే గుణాన్ని అందించింది. మనిషికి నడక నేర్పింది. మన నాగరికత నదీ లోయల్లో విస్తరించింది. గోదావరీ, కృష్ణలు తెలంగాణలో గ్రామాల్ని సాకి పెంచి పెద్ద చేస�