పురావస్తు సంపదకు పేరుగాంచిన సిద్దిపేట జిల్లాలో కొత్త రాతియుగంనాటి వస్తువులు బయటపడ్డాయి. జిల్లాలోని కొండపాక పాటిగడ్డ వద్ద కొత్త తెలంగాణ చరిత్రబృందం జరిపిన పరిశోధనల సందర్భంగా కొత్త రాతియుగానికి చెందిన
దశాబ్ద కాలం క్రితం సందర్శకులతో కిటకిటలాడిన తిలక్గార్డెన్ పురావస్తు ప్రదర్శన శాల సందర్శకులు లేక అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబోతున్నది. అపురూప శిల్పా లు... శిలాశాసనాలు... తాళపత్ర గ్రంథా లు... అరుదైన వస్త�
మండల కేంద్రంలో పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణ కోసం చేపట్టిన తవ్వకాల్లో గురువారం పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. పిల్లర్ గుంతలు తవ్వుతుండగా ఈ విగ్రహాలు బయటపడినట్లు కూలీలు తెలిపారు.
జగిత్యాల జిల్లా పొలాస గ్రామంలో చారిత్రక ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన పొలాసను ఒకప్పుడు మేడరాజులు రాజధానిగా చేసుకొని పరిపాలించారు. పొలాసలోని ప్రధాన ఆలయమైన పౌలస్తీశ్వరాలయంలో ఉన్న �