అరేబియా సముద్రంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఓఎన్జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్)కు చెందిన ఒక హెలికాప్టర్.. అరేబియా సముద్రంలో ఉన్న సైట్ వద్దకు బయలు దేరిన సమయంలో ఈ ప్రమాద�
అరేబియా సముద్రంపై వెళ్తున్న ఒక హెలికాప్టర్ సడెన్గా అదుపుతప్పింది. అది ల్యాండ్ అవ్వాల్సిన ప్రాంతంలో కాకుండా సముద్రంలో పడిపోయింది. ఈ ఘటన ముంబై తీరానికి 50 నాటికన్ మైళ్ల దూరంలో వెలుగు చూసింది. ముంబై తీరాని�
టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అభిమానులు పలు ప్రాంతాల్లో వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శనివారం నాడు ఒక అభిమాని కరెన్సీ నాణెలతో కవిత ముఖచిత్రాన్ని తయారు చేసి జ
ముంబై: ఐదవ జనరేషన్కు చెందిన అత్యాధునిక ఫైటర్ జెట్ ఎఫ్-35బి, బ్రిటన్ యుద్ధ నౌకపై నిలువుగా ల్యాండ్ అయ్యింది. అరేబియా సముద్రంలో బ్రిటన్, భారత్ మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో �
న్యూఢిల్లీ: భారత్, ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక 19వ ఎడిషన్ ‘వరుణ -2021’ నేవీ విన్యాసాలు ఆదివారం నుంచి ప్రారంభమవుతాయి. అరేబియా సముద్రంలో ఈ నెల 28 వరకు ఇవి జరుగుతాయి. గైడెడ్-క్షిపణి స్టీల్త్ డిస్ట్రాయర్ కో�
గుజరాత్లోని కచ్ వద్ద భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఎనిమిది మంది పాకిస్తానీయులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.150 కోట్ల విలువ చేసే 30 కేజీల హెరాయిన్ను స్వాధీనపర్చుకున్నారు.