కారును పోలిన గుర్తులను మునుగోడు ఉప ఎన్నికలో కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో టీఆర్ఎస్ లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఒక గుర్తును పోలిన గుర్తును బ్
వర్ష బీభత్సంతో జిల్లా అతలాకుతలమైంది. వరద పోటెత్తి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. ఈ పరిస్థితుల్లో ‘మేమున్నా’మంటూ జిల్లా ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. మంత్రులు