iPhone Exports | గత నెలలో భారత్ నుంచి రూ.12 వేల కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లు ఎగుమతి అయ్యాయి. వాటిల్లో ఐ-ఫోన్ వాటా 80 శాతం. భారత్లో ఈ మైలురాయి దాటిన తొలి బ్రాండ్ ఇదే.
Apple India | మొబైల్ ఫోన్లలో ఐఫోన్కు ఉండే ఆ క్రేజే వేరు. ఆ ఫోనంటే భారతీయులకు సైతం మక్కువే. దీన్ని దృష్టిలో పెట్టుకొని యాపిల్ భారత్లో రెండు స్టోర్లను ప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయి మ�
టెక్ దిగ్గజం యాపిల్ (Apple) భారత్లో తొలి రిటైల్ స్టోర్స్ను ఢిల్లీ, ముంబైలో గతవారం లాంఛ్ చేసింది. రెండు స్టోర్స్లో కలిపి 15 భాషల్లో మాట్లాడగలిగే సామర్ధ్యం కలిగిన 170 మంది ఉద్యోగులు పనిచేస్తున్నా�
భారత్లో 2022 నాలుగో క్వార్టర్లో 20 లక్షలకు పైగా ఐఫోన్లను యాపిల్ విక్రయించింది. ఈ క్వార్టర్లో 18 శాతం వృద్ధి సాధించిన యాపిల్ గత ఏడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధి సాధించింది.