గ్రామఖ్య సంఘాలలో సభ్యులుగా ఉన్న మహిళలను అక్షరాస్యులుగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత సేర్ఫ్ సిబ్బంది, సీఏలపై ఉందని ఏపీఎం మండల రజిత అన్నారు. మండల కేంద్రంలోని ఉదయలక్ష్మి మండల సమాఖ్య భవనంలో మండల స్థాయి సీఏ లతో
చిగురుమామిడి సెర్ప్ ఏపీఎం గా మండల రజిత శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. కరీంనగర్ డీఆర్డీవో పీడీ శ్రీధర్ కు జాయినింగ్ నియామక పత్రాలు శుక్రవారం అందజేశారు.
పేస్కేల్ను అమలు చేస్తూ జీవో విడుదల చేయడంపై జిల్లా సెర్ప్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభు త్వం అధికారికంగా జీవో నం.11ను విడుదల చేయడంతో జిల్లాలో సెర్ఫ్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు