ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఏపీలోని తిరుపతి జిల్లా నుంచి వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరార�
2024 ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. మూడేండ్ల తర్వాత తొలిసారిగా వైసీఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం జగన్ అధ్యక్షత వ�