ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్, ఏపీలోని పలు ప్రాంతాల్లో ఏకకాలం లో �
ఏపీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా గురువారం దేశవ్యాప్తంగా 20 ప్రదేశాల్లో నిర్వహించిన సోదాల వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వెల్లడించింది.