ఏపీ శాసనమండలి చైర్మన్కు ఆ రాష్ట్ర హైకోర్టు రూ.10 వేల జరిమానా విధించింది. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామాను ఆమోదించేలా ఉత్తర్వులు జారీచేయాలనే కేసులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో కోర్టు ఖర్చుల న
పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎమ్మెల్సీ రఘురాజుపై ఏపీ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. రఘురాజు అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామాచేసి టీడీపీలో చేరారు.