ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గత ఆరు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నదులు, వంకలు, కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. ఏపీలో మరో 24 గంటల పాటు వానలు కురుస్తాయని...
భారీ మొత్తంలో వరద నీటి ఇన్ఫ్లోతో పోలవరం ఈ ఏడాది చరిత్ర సృష్టించింది. గత శతాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంతగా పోలవరానికి పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతున్నది.