AP Governor | ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న
మాజీ సీఎస్ మృతి పట్ల ఉప రాష్ట్రపతి సంతాపం | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాప ప్రకటించారు.