ముస్లిం మైనారిటీలపై ఏపీలోని జగన్ సర్కార్ వివక్ష చూపుతున్నదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లిం మైనారిటీలను అన్ని విధాలుగా అండగా ఉంటామ�
ప్రతిష్ఠాత్మక థామస్ కప్లో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్తో పాటు బధిర ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన షేక్ జాఫ్రిన్ను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి �
ఆంధ్రప్రదేశ్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), దిశ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. అవిన�