వారం క్రితం గురుకులం నుంచి ఇంటికొచ్చిన బాలుడు అంతలోనే అనూ హ్య రీతిలో మృత్యువాతపడడం తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. జ్వరంతో బాధపడుతూ అనారోగ్యంతో చనిపోయాడని ఒకలా, ఆర్ఎంపీ వేసిన యాంటీరేబిస్ వ్యా
పెంపుడు కుక్కలకు విధిగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని నిర్వహించ�