పాతబోయిన్పల్లిలోని మేధా పాఠశాలలో మత్తు దందా వెలుగులోకి వచ్చింది. పాఠశాలపై ఈగల్ టీం దాడులు నిర్వహించి.. నిందితులను పట్టుకోవడంతో పాటు రూ. 40 లక్షల విలువ చేసే 4 కిలోల అల్ఫాజోలం, ముడిపదార్థాలు, యంత్రాలను స్వా
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేండ్లలోనే ఈ ఘనత సాధించటం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత ఎంతో ఉన్నది.